ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ ఢీకొని సైక్లిస్టు మృతి

ABN, First Publish Date - 2021-01-16T05:52:01+05:30

బైక్‌ ఢీకొని సైక్లిస్టు మృతి చెందిన ఘటన మెదక్‌ మండలం ఖాజిపల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ రూరల్‌, జనవరి 15: బైక్‌ ఢీకొని సైక్లిస్టు మృతి చెందిన ఘటన మెదక్‌ మండలం ఖాజిపల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు కథనం  మేరకు.. మండలంలోని గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన  చింతల నర్సింహులు(65) ఖాజిపల్లిలో ఉంటున్న కుమార్తె ఇంటికి సైకిల్‌పై బయలు దేరాడు. ప్రధాన రోడ్డుపై నుంచి ఖాజిపల్లి గ్రామం లోకి వెళ్లే క్రమంలో సైకిల్‌ను కుడివైపు టర్న్‌ తీసుకోగా చిన్నశంకరంపేట వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై నుంచి కింద పడిన నర్సింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టు తెలిపారు. ఈ మేరకు మెదక్‌ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-16T05:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising