ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌ కమిటీలో రూ.5 లక్షలతో ల్యాబ్‌ నిర్మాణం

ABN, First Publish Date - 2021-03-07T04:58:59+05:30

మార్కెట్‌ కమిటీలో నాణ్యతా పరీక్షల కోసం రూ.5 లక్షలతో ఏర్పాటు చేయనున్న ల్యాబ్‌ భవన నిర్మాణ పనులను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎం.మల్లికార్జున్‌గుప్తా శనివారం ప్రారంభించి మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగిపేట రూరల్‌, మార్చి 6 : మార్కెట్‌ కమిటీలో నాణ్యతా పరీక్షల కోసం రూ.5 లక్షలతో ఏర్పాటు చేయనున్న ల్యాబ్‌ భవన నిర్మాణ పనులను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎం.మల్లికార్జున్‌గుప్తా శనివారం ప్రారంభించి మాట్లాడారు. మార్కెట్‌ యార్డులోకి రైతులు తీసుకొచ్చే ధాన్యం, ఇతర పంటల నాణ్యతను పరిశీలించేందుకుగాను ప్రభుత్వం ఒక ల్యాబ్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి పిర్లమర్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు భిక్షపతి, కోశాధికారి వూడెంకాడి ఆంజనేయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-07T04:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising