ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసుల వెల్లడిలో గోప్యత

ABN, First Publish Date - 2021-04-24T05:19:19+05:30

జిల్లాలో ప్రతీ రోజు 300లకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా వివరాలను జిల్లా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట, ఏప్రిల్‌ 23: జిల్లాలో ప్రతీ రోజు 300లకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా వివరాలను జిల్లా అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. శుక్రవారం ములుగు మండలంలోని ములుగు పీహెచ్‌సీలో 15, సింగన్నగూడెం పరిధిలో 12, చిన్నకోడూరు పీహెచ్‌సీలో 4, ఇబ్రహింనగర్‌ పీహెచ్‌సీలో 4, లద్నూరు పీహెచ్‌సీలో 1, మద్దూరు పీహెచ్‌సీలో 3 కేసులు నమోదయ్యాయి.

చేర్యాల: చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో 15మందికి, కొమురవెల్లి పీహెచ్‌సీ పరిధిలో 22 మందికి కరోనా సోకినట్లు నమోదయ్యాయి.


పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు గుండెపోటుతో మృతి


గజ్వేల్‌: గజ్వేల్‌ పట్టణంలోని 14వ వార్డు, 3వ వార్డుకు చెందిన ఇద్దరు వ్యాపారులు కరోనా సోకడంతో హైద్రాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం గుండె పోటు రావడంతో అక్కడే మృతిచెందారు. 


 

Updated Date - 2021-04-24T05:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising