ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలాజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు రండి

ABN, First Publish Date - 2021-07-31T05:10:52+05:30

దుబ్బాకలో నిర్మించిన బాలాజీ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆలయ చైౖర్మన్‌ వడ్లకొండ శ్రీధర్‌, ఆలయ కమిటీ సభ్యులు ప్రగతిభవన్‌లో శుక్రవారం కలిసి ఆహ్వాన పత్రికను అందించారు

సీఎంకు ఆహ్వానపత్రికను అందజేస్తున్న బాలాజీ ఆలయ కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీఎం కేసీఆర్‌కు ఆలయ కమిటీ ఆహ్వానం


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): దుబ్బాకలో నిర్మించిన బాలాజీ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆలయ చైౖర్మన్‌ వడ్లకొండ శ్రీధర్‌, ఆలయ కమిటీ సభ్యులు ప్రగతిభవన్‌లో శుక్రవారం కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఆగస్టు 20న జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకావాలని వారు సీఎం కేసీఆర్‌ను కోరారు. అంతకు ముందు సభ్యులు మంత్రి హరీశ్‌రావును, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని, ఎమ్మెల్యే రఘునందన్‌రావును ఆహ్వానించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి, ఎంపీ కలిసి సీఎం వద్దకు తీసుకెళ్లారు. 

Updated Date - 2021-07-31T05:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising