ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ది ఎలక్షన్‌ డ్రామానే!

ABN, First Publish Date - 2021-07-28T04:35:55+05:30

ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రైతాంగానికి చేసిన మేలు ఏమిలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ఆరోపించారు.

మెదక్‌ కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రైతు మోర్చా ఆధ్వర్యంలో మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో

మెదక్‌ రూరల్‌, జూలై 27: ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రైతాంగానికి చేసిన మేలు ఏమిలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర రైతు మోర్చా పిలుపు మేరకు  మంగళవారం మెదక్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు ఆందోళన నిర్వహించగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ ఆందోళనలో కిసాన్‌ మెర్చా జిల్లా  అధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌, సురేష్‌, మాజీ జడ్పీటీసీ మల్లప్ప, శివ, ఎక్కలదేవి మధు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-28T04:35:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising