ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాదాయశాఖ కమిషనర్‌ను కలిసిన మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌

ABN, First Publish Date - 2021-06-19T05:40:46+05:30

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు.

అనిల్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, జూన్‌ 18: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ గీస భిక్షపతి శుక్రవారం దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ను హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానం చేసిన క్యూలైన్‌ కాంప్లెక్స్‌, 75 గదుల సత్రం, ఇతరత్రా అభివృద్ధి పనులకు సంబంధించిన నిఽధులు మంజూరికి చర్యలు తీసుకుని పనులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట ఆలయ ఈవో బాలాజీ శర్మ, అర్చకుడు మహదేవుని మల్లికార్జున్‌ ఉన్నారు.


Updated Date - 2021-06-19T05:40:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising