ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సంగారెడ్డి వాసి

ABN, First Publish Date - 2021-12-30T19:47:59+05:30

కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సంగారెడ్డికి చెందిన రంగనాథ్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డిటౌన్‌, డిసెంబరు 29: కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా సంగారెడ్డికి చెందిన రంగనాథ్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. 2017 ఇండియన్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ సర్వీ్‌సకు చెందిన రంగనాథ్‌ 2017 నుంచి 2021 వరకు హైదరాబాద్‌, విశాఖపట్నం జోన్లలోని జీఎ్‌సటీ ఆడిట్‌ కమిషనరేట్లలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. కాగా సంగారెడ్డికి చెందిన అవడం రంగనాథ్‌ స్థానికంగా ఉన్న సరస్వతి శిశుమందిర్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు.

Updated Date - 2021-12-30T19:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising