ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్లను నరికేసిన వ్యక్తిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-07-27T04:11:54+05:30

కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని శంకర్‌నగర్‌ సమీపంలో రాజీవ్‌ రహదారిపై హరితహారంలో పెరిగిన చెట్లను నరికేసిన వ్యక్తిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కోహెడ, జూలై 26 : కోహెడ మండలం శనిగరం గ్రామ పరిధిలోని శంకర్‌నగర్‌ సమీపంలో రాజీవ్‌ రహదారిపై హరితహారంలో పెరిగిన చెట్లను నరికేసిన వ్యక్తిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పంచాయతీ కార్యదర్శి శోభ వివరాల ప్రకారం రాజీవ్‌ రహదారిపై ఉన్న మయూరి దాబా హోటల్‌కు అడ్డుగా చెట్లు ఉన్నాయని, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా మహ్మద్‌ బాద్షా మొయినుద్దీన్‌ ఏడు చెట్లను నరికేశాడు. ఈ విషయాన్ని కలెక్టర్‌ వాట్సా్‌పకు సమాచారం అందించి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశానని కార్యదర్శి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-27T04:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising