ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో ఇంట్లో సామగ్రి దగ్ధం

ABN, First Publish Date - 2021-03-24T05:51:46+05:30

కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి నర్సింహులు ఇంట్లో మంగళవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది.

దగ్ధమైన ఇంట్లోని సామగ్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, మార్చి 23 : కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన లింగంపల్లి నర్సింహులు ఇంట్లో మంగళవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని ఫ్రిజ్‌, టీవీ, కూలర్‌, ఇతర సామగ్రితో పాటు రూ.20 వేల నగదు బూడిదయ్యాయి. మంటలు ఎగిసిపడడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు మంటలను ఆర్పేశారు. రూ.1.50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, నర్సింహులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. 

Updated Date - 2021-03-24T05:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising