ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాల కోసం బీఆర్‌సీ సిబ్బంది ధర్నా

ABN, First Publish Date - 2021-06-12T05:13:11+05:30

మిషన్‌భగీరథ నిర్వహణ చేస్తున్న బీఆర్‌సీ యాజమాన్యం సిబ్బందికి వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, మహేందర్‌రెడ్డి విమర్శించారు.

బీఆర్‌సీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపూర్‌, జూన్‌ 11: మిషన్‌భగీరథ నిర్వహణ చేస్తున్న బీఆర్‌సీ యాజమాన్యం సిబ్బందికి వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదని, వెంటనే వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, మహేందర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం నర్సాపూర్‌లోని బీఆర్‌సీ కార్యాలయం వద్ద సిబ్బందితో ధర్నా చేశారు. నర్సాపూర్‌ బ్రాంచి పరిధిలో 9 మండలాలకు చెందిన బీఆర్‌సీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. ధర్నాలో బాబయ్య, నర్సింహులు, స్వామి, నవీన్‌, సంతోష్‌, విష్ణు, రాజు, లక్ష్మన్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-12T05:13:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising