ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చండి: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-06-12T04:55:03+05:30

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలవుతున్న పథకాల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా శ్రద్ధ తీసుకోవాలని అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అధికారులను ఆదేశించారు.

ఎస్సీ కార్పొరేషన్‌పై సమీక్ష నిర్వహిస్తున్న క్రాంతికిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోగిపేట, జూన్‌ 11: ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అమలవుతున్న పథకాల్లో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా శ్రద్ధ తీసుకోవాలని అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మండలాలకు కేటాయించిన యూనిట్లపై ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా యూనిట్లను పెంచాలని సూచించారు. పథకాలపై దళిత యువతకు అవగాహన కల్పించి, లబ్ధి పొందేలా చూడాలన్నారు. సమీక్షలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ బాబూరావు, అందోలు ఎంపీడీవో సత్యనారాయణ పాల్గొన్నారు.


 

Updated Date - 2021-06-12T04:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising