ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీడీవోపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-01-20T07:11:08+05:30

సిర్గాపూర్‌ ఎంపీడీవో సుజాత తమను 2 గంటల పాటు కార్యాలయం ఎదుట నిలబెట్టడమే కాకుండా వివక్ష చూపారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పంచాయతీ కార్మికులు మంగళవారం సిర్గాపూర్‌ ఎంపీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

సిర్గాపూర్‌ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న పంచాయతీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కల్హేర్‌, జనవరి 19: సిర్గాపూర్‌ ఎంపీడీవో సుజాత తమను 2 గంటల పాటు కార్యాలయం ఎదుట నిలబెట్టడమే కాకుండా వివక్ష  చూపారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పంచాయతీ కార్మికులు మంగళవారం సిర్గాపూర్‌ ఎంపీపీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. తమకు మూణ్ణాలుగు వేలు మాత్రమే వేతనంగా ఇస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం ఎంపీడీవో సుజాతకు వినతిపత్రాన్ని ఇవ్వబోతే నిర్లక్ష్యంగా వ్యవహరించి అవమానపరిచారని వాపోయారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు చిరంజీవి, గ్రామ పంచాయతీ సంఘం నాయకులు లక్ష్మయ్య, సాయిలు, అశోక్‌, భూమన్న, శంకర్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-20T07:11:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising