ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-10-20T04:39:33+05:30

విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిరిష్కరించాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాము డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు


దుబ్బాక, అక్టోబరు 19: విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిరిష్కరించాలని పీడీఎ్‌సయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం దుబ్బాకలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు స్కాలర్‌షి్‌ప్సను విడుదల చేయదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్కాలర్‌షి్‌పలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పీడీఎ్‌సయూ నాయకులు రమనాకర్‌, శ్రీకాంత్‌, సంధ్య, విద్యానాథ్‌, మహేష్‌, నిఖిల్‌, చిట్టి, కిషోర్‌, హరీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising