ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

51క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-04-23T04:52:36+05:30

అక్రమంగా తరలిస్తున్న 51క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 22: అక్రమంగా తరలిస్తున్న 51క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు గురువారం పట్టుకున్నారు. టూ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ పరశురామ్‌గౌడ్‌, ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ వద్ద రేషన్‌ బియ్యం తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి తనిఖీలు నిర్వహించారు. డీసీఎంలో తరలిస్తున్న 92బ్యాగుల్లో 51క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డీసీఎం డ్రైవర్‌, యజమాని మూఢ శ్రీనివా్‌సను అదుపులోకి తీసుకొని విచారించారు. చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు కొని, ఎక్కువ ధరకు అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 


 

Updated Date - 2021-04-23T04:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising