ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రంకెన్‌ డ్రైవ్‌లో 21 మందికి జరిమానా

ABN, First Publish Date - 2021-02-07T05:29:20+05:30

మద్యం సేవించి వాహనాలు నడిపిన 21 మందికి ఖేడ్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రియాంత రూ.38 వేల జరిమానా విధించినట్లు స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణఖేడ్‌, ఫిబ్రవరి 6 : మద్యం సేవించి వాహనాలు నడిపిన 21 మందికి ఖేడ్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రియాంత రూ.38 వేల జరిమానా విధించినట్లు స్థానిక ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, పట్టణ సరిహద్దుల్లో పదిరోజులుగా తనిఖీ చేస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 21 మందిని పట్టుకుని బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచగా జరిమానా విధించారని చెప్పారు. 

Updated Date - 2021-02-07T05:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising