ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండుగ పూట విషాదం

ABN, First Publish Date - 2021-10-14T05:50:09+05:30

పండుగ పూట విషాదం

భీమునిపాదంలో నీటమునిగి మృతి చెందిన సాయికృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమునిపాదంలో నీట మునిగి ఇంటర్‌ విద్యార్థి మృతి

గూడూరు రూరల్‌, అక్టోబరు 13 : గూడూరు మండలం సీతానాగారం శివారులో ఉన్న భీమునిపాదం జలపాతంలో బుధవారం సా యంత్రం నీటమునిగి ఇంటర్‌ విద్యార్థి దిమికి సాయికృష్ణ (18) మృతి చెందాడు. స్నేహితులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నా యి. హన్మకొండ బాలసముద్రానికి చెందిన బ్యాంక్‌ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు దిమికి సాయికృష్ణ, కొక్కొండ ఆర్షిత్‌, అఖిలే్‌షలు ముగ్గురు కలిసి ద్విచక్రవాహనం ద్వారా భీమునిపాదానికి చేరుకున్నారు. భీమునిపాదంలో జాలువారుతున్న వాటర్‌పాల్స్‌ను వీక్షించారు. నీటి ప్రవా హాం ఉన్న ప్రదేశానికి చేరుకుని నీటిలో దిగారు. ఈక్రమంలో సాయికృష్ణ నీటిలో మునిగిపోవడాన్ని ఆర్షిత్‌, అఖిలే్‌షలు గమనించారు. పర్యాటకుల సాయంతో మునిగిపోయిన సాయికృష్ణను ఒడ్డుకు చేర్చారు. అక్కడ్నుంచి ద్విచక్ర వాహానం ద్వారా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సాయికృష్ణ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

Updated Date - 2021-10-14T05:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising