ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చ జరపాలని లోక్‌సభ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం

ABN, First Publish Date - 2021-12-03T15:58:35+05:30

లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వల్ల అమాయక రైతులు చనిపోవడంపై చర్చించాలని, దోషిని శిక్షించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, ప్రధాని అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరుతూ మాణికం ఠాగూర్ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు.



Updated Date - 2021-12-03T15:58:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising