ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి: మందకృష్ణ

ABN, First Publish Date - 2021-04-26T01:50:15+05:30

సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు రావాలని అభిలషించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తోనే కరోనా నుంచి విముక్తి కలుగుతుందని మందకృష్ణమాదిగ చెప్పారు.


ఇటీవల కేసీఆర్‌కు కరోనా సోకింది. కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలతో ఆయన కొద్ది రోజులుగా సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 14న హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలోనే కేసీఆర్‌కు కరోనా సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సభ జరిగిన మూడు రోజులకే సీఎంకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడం, సభలో పాల్గొన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌తోపాటు, పార్టీ నేతలు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యకు సైతం పాజిటివ్‌ రావడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. 

Updated Date - 2021-04-26T01:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising