ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దు: మందకృష్ణ మాదిగ

ABN, First Publish Date - 2021-04-13T22:08:32+05:30

సాగర్ ఉప ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయవద్దని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: సాగర్ ఉప ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయవద్దని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ తో మాట్లాడారు. తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని మంద కృష్ణ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని ఓటర్లకు ఆయన విజ్ఙప్తి చేశారు. ఓట్లు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ కోల్పోయాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికలలో మహాజన సోషలిస్టు పార్టీని గెలిపించాలని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-13T22:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising