ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manchiryala: ఒడ్డుగూడెం అటవీ ప్రాంతంలో పులి సంచారం

ABN, First Publish Date - 2021-10-01T17:57:44+05:30

ఒడ్డుగూడెం అటవీ ప్రాంతంలో ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఒడ్డగూడెం ప్రాంతవాసులు అటవీ అధికారులు సమాచారం ఇవ్వడంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: ఒడ్డుగూడెం అటవీ ప్రాంతంలో ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఒడ్డగూడెం ప్రాంతవాసులు అటవీ అధికారులు సమాచారం ఇవ్వడంతో పాదముద్రలను సేకరించి పులి కోసం గాలిస్తున్నారు. గతేడాది కొమురభీం జిల్లాలో ఇద్దరు గిరిజనుల ప్రాణాలు తీసింది. దీంతో అటవీ గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు గ్రామాల ప్రజలకు సూచించారు.

Updated Date - 2021-10-01T17:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising