ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్లతో మావోయిస్టుల కదలికలపై పోలీసుల నిఘా

ABN, First Publish Date - 2021-07-30T21:31:06+05:30

డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల జిల్లా: డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో డ్రోన్ కెమెరాలతో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. కోటిపల్లి మండలం, అర్జున్ గుట్ట, రాపన్‌పల్లి, గడ్చిరోలి జిల్లా సిరోంచా ప్రాంతాల్లో డ్రోన్‌తో పహారా కాస్తున్నారు. ప్రాణహితనది పరివాహక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాణహిత నది పరిసరాల్లో డ్రోన్ కెమెరాతో పోలీసులు నిఘా దృశ్యాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూసీవ్‌గా అందిస్తోంది. 

Updated Date - 2021-07-30T21:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising