ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ ఎవరు గెలిచినా డబ్బు గెలిచినట్లే: మల్లు రవి

ABN, First Publish Date - 2021-10-29T19:56:30+05:30

ప్రశాంత్ కిషోర్ పై కాంగ్రెస్ నేత మల్లు రవి మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ దళారీ అని విమర్శించారు. స్థాయిని మించి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారని మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ప్రశాంత్ కిషోర్ పై కాంగ్రెస్ నేత మల్లు రవి మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ దళారీ అని విమర్శించారు. స్థాయిని మించి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ, ఆంధ్రను కలపాలనడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. హుజురాబాద్‌లో ఎవరు గెలిచినా డబ్బు గెలిచినట్లేనన్నారు. 

Updated Date - 2021-10-29T19:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising