ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ విషయాన్ని కేసీఆర్ పట్టించుకోవట్లేదు: మల్లు రవి

ABN, First Publish Date - 2021-07-07T00:39:19+05:30

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కొనసాగుతోందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కొనసాగుతోందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ చివరకు నీళ్ల పంపకాల విషయాన్ని పట్టించుకోవడం మానేశాడని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసిందన్నారు. కార్యాచరణలో వందలాది మందిని కోల్పోయామని మల్లు రవి తెలిపారు.

Updated Date - 2021-07-07T00:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising