ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న సాగర్ ప్రాజెక్టు అక్రమాలపై విచారణ వాయిదా

ABN, First Publish Date - 2021-12-28T23:58:56+05:30

మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రిటైర్డ్ ఇంజనీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 40 వేల కోట్ల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని రిటైర్డ్ ఇంజనీర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 40 వేల కోట్ల నుంచి 80 వేల కోట్లపై అంచనాలు పెంచారని, ప్రాజెక్టు అంచనా పెరగడంపై అవకతవకలు జరిగాయని  రిటైర్డ్ ఇంజనీర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ చేత దర్యాప్తు చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా పరిహారం చెల్లించలేదని మరో పిటిషన్‌పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 


Updated Date - 2021-12-28T23:58:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising