ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఎల్లమ్మ రథోత్సవం

ABN, First Publish Date - 2021-03-07T05:56:10+05:30

నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలే పల్లి గ్రామంలో శనివారం రేణుకా ఎల్లమ్మ రథోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు.

రథోత్సవానికి హాజరైన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోస్గి రూరల్‌, మార్చి 6 :  నారాయణపేట జిల్లా కోస్గి మండలం పోలే పల్లి గ్రామంలో శనివారం రేణుకా ఎల్లమ్మ రథోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. మూడు రోజులు కొనసాగిన అమ్మవారి జాతరలో చివరి రోజు అమ్మవారి విగ్రహాన్ని రథంలో ఉంచి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిం చారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శిం చుకున్నారు. అంతకుముందు పలువురు నాయకులు అమ్మవారికి ప్రత్యేక పూజాలు చేశారు. కార్యక్రమంలో ఈవో రాజేదంర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising