ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నాయకుడు హబీబుర్‌ రహమాన్‌ మృతి

ABN, First Publish Date - 2021-05-01T04:41:59+05:30

పాలమూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు హబీబుర్‌ రహమాన్‌ గుండెపోటుతో శుక్రవారం మరణించారు.

రహమాన్‌(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 30: పాలమూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు హబీబుర్‌ రహమాన్‌ గుండెపోటుతో శుక్రవారం మరణించారు. పట్టణంలోని షాషాబ్‌గుట్టకు చెందిన ఈయన కుటుంబం చిన్నపుడే హైదరాబాద్‌ వెళ్లింది. అక్కడే సెటిల్‌ అయ్యారు. 2014లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పనిచేశారు. 2004లో టీఆర్‌ఎస్‌ నుంచి మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ టికెట్‌ రహమాన్‌కు ఖరారుకాగా చివరి నిమిషంలో మార్పు చేశారు. జిల్లాతో మంచి సంబ ంధాలున్నాయి. టీఆర్‌ఎస్‌, వైసీపీ అధినేతలతో సత్సం బంధాలు నెలకొల్పారు. మైనారిటీ నేతగా ఆ వర్గంలో మంచి పట్టున్న నాయకుడు. ఆయన మరణంతో పాలమూరులో ఉన్న అభిమానులు, పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. 

Updated Date - 2021-05-01T04:41:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising