ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుడి కుటుంబీకులకు పరామర్శ

ABN, First Publish Date - 2021-05-09T04:12:27+05:30

మండలంలోని బండర్‌పల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రాములు మృతి చెందారు

రాములు బౌతికకాయం వద్ద నివాలర్పిస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నచింతకుంట, మే 8 : మండలంలోని బండర్‌పల్లి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రాములు మృతి చెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మృతుడి భౌతికకాయం వద్ద నివాళ్లర్పించారు. మృతుడి కుటుంబీలను పరామర్శించి, ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేసారు. 



నాయకుల అకాల మృతి తీరని లోటు


భూత్పూర్‌, మే 8 : జిల్లా మత్స్య సహకార సంఘంలో ఎనలేని సేవలు అందించిన రావుల బాలరాజు (కొందుర్గు మండలం వెల్కిచర్ల), టీచర్‌ రాములు (సీసీ కుంట మండలం, బండర్‌వల్లి) మృతి తీరని లోటని జిల్లా మత్స్య సహకార సంఘం మాజీ అధ్యక్షుడు సత్యనారాయణ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. ఇద్దరూ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారని తెలిపారు. 

Updated Date - 2021-05-09T04:12:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising