12 మందికి వైరస్
ABN, First Publish Date - 2021-03-04T05:10:48+05:30
ఉమ్మడి మహబూ బ్నగర్ జిల్లాలో బుధవారం 12 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకరికి వైరస్ సోకింది.
నారాయణపేటలో కేసులు నిల్
ఆంధ్రజ్యోతి, నెట్వర్క్: ఉమ్మడి మహబూ బ్నగర్ జిల్లాలో బుధవారం 12 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకరికి వైరస్ సోకింది. నాగర్కర్నూల్ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోద య్యాయి. అచ్చంపేటలో ఇద్దరు వైరస్ బారిన పడ్డారు. మహబూబ్ నగర్లో ఏడు, వనపర్తి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. నారాయణపేటలో కేసులు నమోదు కాలేదు.
Updated Date - 2021-03-04T05:10:48+05:30 IST