ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 మందికి వైరస్‌

ABN, First Publish Date - 2021-03-04T05:10:48+05:30

ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 12 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకరికి వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేటలో కేసులు నిల్‌

ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్‌: ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లాలో బుధవారం 12 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఒకరికి వైరస్‌ సోకింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండు పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. అచ్చంపేటలో ఇద్దరు వైరస్‌ బారిన పడ్డారు. మహబూబ్‌ నగర్‌లో ఏడు, వనపర్తి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. నారాయణపేటలో కేసులు నమోదు కాలేదు.

Updated Date - 2021-03-04T05:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising