ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపులో పడి వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2021-07-27T04:04:40+05:30

జడ్చర్ల పట్టణం లక్ష్మీనగర్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తున్న మూసాపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన సబ్బాల భీమయ్య(75) అక్కడే ఉన్న నీటి సంపులో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ శంషొద్దీన్‌ సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్చర్ల, జూలై 26: జడ్చర్ల పట్టణం లక్ష్మీనగర్‌కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తున్న మూసాపేట మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన సబ్బాల భీమయ్య(75) అక్కడే ఉన్న నీటి సంపులో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ శంషొద్దీన్‌ సోమవారం తెలిపారు. మేస్త్రీతో కలిసి యజమాని మహేష్‌ వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. భీమయ్య భార్య లక్ష్మమ్మకు ఫోన్‌ ద్వారా విషయం చెప్పారు. సంపులో ఆదివారం రాత్రి పడి చనిపోయి ఉంటాడని తెలిపారు. భీమయ్య భార్య లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-27T04:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising