ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండు మీద పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-03-01T04:43:20+05:30

గుండు మీద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఊర్కొండపేట వివారులోని హను మాండ్ల గుట్టపై ఆదివారం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఊర్కొండ, ఫిబ్రవరి 28: గుండు మీద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఊర్కొండపేట వివారులోని హనుమాండ్ల గుట్టపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రామనుంతాపూర్‌ గ్రామానికి చెందిన నాగరాజు (45) జీవనోపాధి కోసం మండలంలోని ఊర్కొండపేటకు వలస వచ్చాడు. ఊర్కొండపేట శివారులోని గుట్టపై పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఆదివారం ఉదయం గుట్టపైకి వెళ్లి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు గుండు మీద పడి అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య పారిజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతు డికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిపారు.



Updated Date - 2021-03-01T04:43:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising