ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-02-27T03:36:46+05:30

ఆత్మహత్యాయత్నం చేసిన గంగాపురం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసులు(30) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ జయప్రసాద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్చర్ల, ఫిబ్రవరి 26: ఆత్మహత్యాయత్నం చేసిన గంగాపురం గ్రామానికి చెందిన బండారు శ్రీనివాసులు(30) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ జయప్రసాద్‌ తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్థాపానికి గురైన శ్రీనువాసులు ఈ నెల 21న పురుగుల మందు తాగాడు. చికిత్స కోసం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Updated Date - 2021-02-27T03:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising