ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2021-03-22T04:01:15+05:30

అదృశ్యమైన వ్యక్తిని హత్యచేసి నారాయ ణపేట మండలం మేకహన్మాన్‌ తండా సమీపంలో ఖననం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడికావడంతో కొంతమంది అనుమానితు లను పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం



లనారాయణపేట క్రైం, మార్చి 20 : అదృశ్యమైన వ్యక్తిని హత్యచేసి నారాయ ణపేట మండలం మేకహన్మాన్‌ తండా సమీపంలో ఖననం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడికావడంతో కొంతమంది అనుమానితు లను పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారిస్తున్నారు. కోయి ల్‌కొండ మండలం గోకుల్‌నగర్‌కు చెందిన వెంకటేష్‌ను ఉమాపతినాయక్‌  హత్య చేసి నారాయణపేట మండలం తిర్మలాపూర్‌ గ్రామ శివారులో పాతి పెట్టారన్న కోణంలో పోలీసులు విచారణ చేసి నారాయణపేట డీఎస్పీ మధు సూదన్‌రావు, సీఐ శ్రీకాంత్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం వెంకటేష్‌ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ కేసుకు సంబం ధించి ఎంతమంది వ్యక్తుల ప్రమేయం ఉంది. హత్యకు గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయి విచారణ అనంతరం వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

Updated Date - 2021-03-22T04:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising