ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెబ్బేరులో రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-01-21T03:44:25+05:30

పెబ్బేరు మునిసిపాలిటీ పరిధిలోని సత్యసాయి రైస్‌ మిల్లుపై పౌర సరఫరాల శాఖ అధికారి రేవతి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు.

బియ్యాన్ని పరిశీలిస్తున్న పౌర సరఫరాల శాఖ అధికారి రేవతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  రైస్‌ మిల్లు సీజ్‌

పెబ్బేరు, జనవరి20: పెబ్బేరు మునిసిపాలిటీ పరిధిలోని సత్యసాయి రైస్‌ మిల్లుపై పౌర సరఫరాల శాఖ అధికారి రేవతి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 350 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని, మిల్లును సీజ్‌ చేసినట్లు ఆమె తెలిపారు. 


Updated Date - 2021-01-21T03:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising