ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ చొరవతోనే పూర్వవైభవం: మందా

ABN, First Publish Date - 2021-07-24T04:54:06+05:30

రాష్ట్రంలోని ఆలయాలన్నింటికీ కేసీఆర్‌ నాయకత్వంలో పూర్వవైభవం వచ్చిందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాలమూరు, జూలై 23: రాష్ట్రంలోని ఆలయాలన్నింటికీ కేసీఆర్‌ నాయకత్వంలో పూర్వవైభవం వచ్చిందని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం అన్నారు. జిల్లా కేంద్రంలోని రేణుకాఎల్లమ్మ ఆలయాన్ని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. మందా ఎల్లమ్మకు పూజలు చేశారు. ఆయన వెంట తనయుడు మంద శ్రీనాథ్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్‌, జయన్న, కృష్ణ, రాము, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T04:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising