ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ABN, First Publish Date - 2021-12-01T04:53:57+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం రంగాపూర్‌ పంచా యతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఏసీబీకి చిక్కిన రామస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంగూరు నవంబరు 30 : నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం రంగాపూర్‌ పంచా యతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపూర్‌ గ్రామానికి చెందిన సంకిళ్ల రాము తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తన పేర మ్యుటేషన్‌ చేయాలని పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో పంచాయతీ కార్యదర్శి రామస్వామికి లంచం ఇవ్వాని డిమాండ్‌ చేయగా రాము ఏసీబీ అధికా రులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం.. పంచాయతీ కార్యదర్శి రామస్వామికి  కార్యాలయంలో రాము రూ.5500 లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కార్యదర్శిపై కేసు నమోదు చేసిట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్‌ తెలిపారు. 


Updated Date - 2021-12-01T04:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising