ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులకు అండగా..

ABN, First Publish Date - 2021-05-17T05:38:47+05:30

మండల పరిధిలోని మల్లే పల్లి గ్రామానికి చెందిన అడిషనల్‌ రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ దండు శ్రీశైలం స్వగ్రామంలోని ఆర్థిక పరి స్థితి బాగాలేని కరోనా బా ధితులకు అండగా నిలు స్తున్నారు.

సరుకులు అందిస్తున్న రెవెన్యూ అధికారి శ్రీశైలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజాపూర్‌, మే 16 : మండల పరిధిలోని మల్లే పల్లి గ్రామానికి చెందిన అడిషనల్‌ రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ దండు శ్రీశైలం స్వగ్రామంలోని ఆర్థిక పరి స్థితి బాగాలేని కరోనా బా ధితులకు అండగా నిలు స్తున్నారు. 25కిలోల బియ్యం, పలు రకాల సరు కులు అందిస్తున్నారు. ఆదివారం మల్లేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమ్లాతండాకు చెందిన ఓ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించారు. గ్రామంలో ఇప్పటికీ 5 కుటుం బాలకు సరుకులు అందించారు. కార్యక్రమంలో అశోక్‌, శ్రీశైలం, తిరుపతయ్య, రాములు, గణేష్‌, అనిల్‌, శ్రీశైలం గౌడ్‌, గ్రామస్థులు పాల్గొన్నారు

Updated Date - 2021-05-17T05:38:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising