ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిషన్‌ భగీరథ పైపులు దగ్ధం

ABN, First Publish Date - 2021-04-01T03:37:04+05:30

ప్రమాదవశాత్తు మిషన్‌ భగీరథ పైపులు దగ్థమైన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని ఆదర్శ నగర్‌ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది.

మంటల్లో కాలిపోతున్న పైపులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్చంపేట టౌన్‌, మార్చి 31 :  ప్రమాదవశాత్తు మిషన్‌ భగీరథ పైపులు దగ్థమైన సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలోని ఆదర్శ నగర్‌ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో పాండు, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ ప్రదీప్‌ కుమార్‌ పరీశీలించారు. ప్రమాదంలో  కాలిపోయిన పైపుల విలువ దాదాపు రూ.11 లక్షలు ఉంటుందని కాంట్రాక్టర్‌ తెలిపారు.

Updated Date - 2021-04-01T03:37:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising