ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బృందావన్‌ కాలనీలో మంత్రి పూజలు

ABN, First Publish Date - 2021-11-30T05:18:55+05:30

జిల్లా కేంద్రంలోని బృందావన్‌ కాలనీలో నూత నంగా నిర్మించిన అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం నిర్వహిం చిన విగ్రహం, ధ్వజస్తంభం, కలశప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పూజలు నిర్వహించారు

పూజ అనంతరం మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 29 : జిల్లా కేంద్రంలోని బృందావన్‌ కాలనీలో నూత నంగా నిర్మించిన అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం నిర్వహిం చిన విగ్రహం, ధ్వజస్తంభం, కలశప్రతిష్ఠ కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌గౌడ్‌ పూజలు నిర్వహించారు. మాట్లాడుతూ కాలనీ వాసులు దేవాలయాన్ని నిర్మించినందుకు మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కాలనీ వాసులు కలిసి కట్టుగా దేవాల యాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాల యం కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మునిసిపల్‌ చైర్మన్‌ కె.సి. నర్సింహులు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-11-30T05:18:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising