ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్యంకొండ చరిత్రపై మంత్రి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

ABN, First Publish Date - 2021-10-30T03:45:08+05:30

దక్షిణ తెలంగాణలోని ప్రసిద్ధ ఆల యం మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధి, చ రిత్ర గురించి రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీని వాస్‌గౌడ్‌ శుక్రవారం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిం చారు.

మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దక్షిణాది రాష్ట్రాల పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రుల సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్‌గౌడ్‌ 


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 29: దక్షిణ తెలంగాణలోని ప్రసిద్ధ ఆల యం మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధి, చ రిత్ర గురించి రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీని వాస్‌గౌడ్‌ శుక్రవారం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరిం చారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మన్యంకొండ ఆలయ చరిత్రను వివరించారు. మన్యంకొండ ఆలయానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులతో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ నుంచి భక్తులు వస్తుంటారన్నారు. ఆలయంలో మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు కేటాయించాలని  శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T03:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising