ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-07-25T04:24:46+05:30

ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెం దాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధరూరు, జూలై 24: ద్విచక్రవాహనం  ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెం దాడు. ఈ ఘటన అల్వాల్‌పాడు గ్రామ సమీపంలో శనివారం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన కుర్వ రాముడు దుకాణంలో మటన్‌ తీసుకుని ఇంటికి వెళ్తుండగా, కేటీదొడ్డి మండలం, నందిన్నె గ్రామానికి చెందిన తెలుగు నరేష్‌ ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. దాంతో అక్కడికక్కడే కుర్వ రాముడు మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో ఎస్సై రాము సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2021-07-25T04:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising