ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం తూకంలో అక్రమాలు

ABN, First Publish Date - 2021-05-20T05:45:48+05:30

కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో జరుగుతున్న అవకత వకలపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

నాయకులతో మాట్లాడుతున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కొనుగోలు కేంద్రంపై ఫిర్యాదు  చేసిన రైతులు

- అవకతవకలపై విచారణ జరిపిన అధికారులు


దామరగిద్ద, మే 19 : కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంలో జరుగుతున్న అవకత వకలపై రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మహబూబ్‌నగర్‌ లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ రాంమోహన్‌ బుధవారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా తూకాన్ని పరిశీలించగా తేడాలున్నట్లు గుర్తించారు. దీంతో కొనుగోళ్లు నిలిపి వేయాలని ఆదేశించారు. అయితే, అప్పటికే క్యూలో ఉన్న రైతులు తమ ధాన్యం తూ కాలు అయిపోయాక కొనుగోళ్లు నిలిపి వేయాలని అధికారిని కోరారు. దీంతో క్యూలో ఉ న్న రైతుల ధాన్యం కొనుగోళ్లకు అనుమతి ఇచ్చారు. అనంతరం కొత్త వారి ధాన్యం తీసు కోరాదని ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట నారాయణపేట మార్కెట్‌ కమిటీ చై ర్మన్‌ బస్కర కుమారి, వైస్‌ ఎంపీపీ దామోదర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-05-20T05:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising