ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీయూ వీసీగా లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ఎంపికపై హర్షం

ABN, First Publish Date - 2021-05-23T05:04:13+05:30

పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా నారాయణపేట జిల్లా వాసి ఎంపికవడం పట్ల పలువురు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట, మే 22 : పాలమూరు యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌గా నారాయణపేట జిల్లా వాసి ఎంపికవడం పట్ల పలువురు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని మద్దూర్‌ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ను పీయూ వీసీగా ప్రభుత్వం నియమిం చింది. ఈయన జిల్లా కేంద్రంలోని మార్కెట్‌లైన్‌ ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా, ఎస్‌ఎల్‌డీసీలో ఫిజికల్‌ డైరెక్టర్‌గా వి ధులు నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల బృం దం, వాలీబాల్‌ అసోసియేషన్‌, వ్యాయామ ఉపాధ్యాయ సం ఘాల నాయకులు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-05-23T05:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising