ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గద్వాల బస్టాండ్‌లో చోరీ

ABN, First Publish Date - 2021-04-13T05:19:14+05:30

జోగుళాంబ గద్వాల బస్టాండ్‌లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఓ మహిళ వద్ద నున్న నాలుగు తులాల బంగారం అపహరణకు గురయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బస్సు ఎక్కుతున్న మహిళ నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు చోరీ

గద్వాలక్రైం, ఏప్రిల్‌ 12 : జోగుళాంబ గద్వాల బస్టాండ్‌లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఓ మహిళ వద్ద నున్న నాలుగు తులాల బంగారం అపహరణకు గురయ్యింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. గద్వాల పట్టణానికి చెందిన పద్మావతి ఉగాది పండగకు అత్తగారింటికి వెళ్లేందుకు గట్టు మండలంలోని అరగిద్దకు వెళ్లేందుకు సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు బస్టాండ్‌కు వచ్చింది. గ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా, ఆమె సంచీలో ఉన్న బంగారు ఆభరణాలు మాయ మయ్యాయని గుర్తించింది. తన వెనుక వున్న ఇద్దరు మహిళలపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పట్టణ ఎస్‌ఐ హరిప్రఽసాద్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇద్దరు మహిళలను ఆదుపులోకి తీసుకొని బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు సమాచారం. 


Updated Date - 2021-04-13T05:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising