ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితులకు పండ్లు పంపిణీ

ABN, First Publish Date - 2021-05-21T05:18:01+05:30

ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను బీజేపీ నాయకులు గురు వారం పరామర్శించారు.

ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్చర్ల, మే 20 : ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను బీజేపీ నాయకులు గురు వారం పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్‌ ఆదేశాల మేరకు జడ్చర్ల మునిసిపాలిటీలోని ఆసుపత్రుల్లోని రోగులను పరామర్శించి, వారికి పండ్లు పంపిణీ చేశారు. మనోధైర్యంతో ఉంటే కరోనాను ఎదుర్కోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనంతవెంకట్‌రాంరెడ్డి, సాహితి, బాల్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ఎడ్ల రఘుగౌడ్‌ నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-21T05:18:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising