ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ధరలు తగ్గించాలని ధర్నా

ABN, First Publish Date - 2021-06-20T05:20:23+05:30

కేంద్ర ప్రభుత్వం చమురు, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు.

నిరసన తెలుపుతున్న వామపక్షాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాలమూరు/భూత్పూర్‌/హన్వాడ, జూన్‌ 19: కేంద్ర ప్రభుత్వం చమురు, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యద ర్శులు ఎ.రాములు(సీపీయం), బి.పరమేశ్వర్‌గౌడ్‌(సీపీఐ), సీ.హెచ్‌ రాంచందర్‌(న్యూడెమోక్రసీ) మాట్లాడారు. ధర్నాలో నాయకులు కిల్లె గోపాల్‌, సి.వెంకటేష్‌, ఎన్‌.కురుమూర్తి, పి.సురేష్‌, అల్వాల్‌రెడ్డి, పాషా, సాంబశివుడు, దేవదానం, పద్మ పాల్గొన్నారు. 

 భూత్పూర్‌: పెంచిన డీజీల్‌, పెట్రోల్‌, నిత్యావసర ధరలను తగ్గించాలని టీపీఎస్‌కే జిల్లా కన్వీనర్‌ కురుమూర్తి డిమాండ్‌ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులతో ప్లకార్డులతో శనివారం నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీవో మున్నికి వినతి పత్రం అందించారు. 

 హన్వాడ: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల వేలాన్ని ఉపసంహరించుకోవాలని, కేంద్రం పెట్రోధరలను తగ్గించాలని సీపీఎం నాయకులు శనివారం హన్వాడలో నిరసన తెలిపారు.

Updated Date - 2021-06-20T05:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising