ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయినోనిపల్లి మైసమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-01-25T03:13:59+05:30

భక్తుల కొంగు బంగారంగా వెలిసిన నాయినోనిపల్లి మైసమ్మ దేవత దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.

మైసమ్మ దేవత దర్శనం చేసుకుంటున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దకొత్తపల్లి, జనవరి 24: భక్తుల కొంగు బంగారంగా వెలిసిన నాయినోనిపల్లి మైసమ్మ దేవత దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల నుంచే కాక తెలంగాణ ప్రాంతంలోని  నలుమాల నుంచి ఆదివారం దాదాపు 40 వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఆదివారం అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలి వస్తుంటారు. భక్తుల నుంచి మైసమ్మ దేవత ఆలయానికి  దాదాపు రూ.2 లక్షల ఆదాయం వచ్చినట్టు దేవాలయ చైర్మన్‌ శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. భక్తులకు అవసరమైన వసతులు కల్పించినట్లు ఆయన తెలిపారు.


Updated Date - 2021-01-25T03:13:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising