ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైన్‌షాపులో చోరీ

ABN, First Publish Date - 2021-01-22T03:57:48+05:30

మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని ఓ వైన్‌షాపులో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    వడ్డేపల్లి, జనవరి 21: మునిసిపాలిటీ కేంద్రమైన శాంతినగర్‌లోని ఓ వైన్‌షాపులో గురువారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం తాళాలు పగులగొట్టి రూ.10వేలు, నాలుగు మద్యం సీసాలను దొంగిలించారు. ఈ సంఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 


బంగారం అపహరణ

    ఇటిక్యాల/ ఎర్రవల్లి చౌరస్తా, జనవరి21: మండలంలోని గార్లపాడ్‌ గ్రామంలో బుధవారం రాత్రి జమ్మన్న అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది. ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాలు.. జమ్మన్న బుధవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి గొర్రెల మంద వద్దకు వెళ్లాడు. రాత్రి పది గంటల సమయంలో ఆయన తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలోని రెండున్నర తులాల బంగారం, రూ.8వేలు చోరీకి గురైనట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-01-22T03:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising