ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తికి మద్దతు

ABN, First Publish Date - 2021-10-21T05:38:30+05:30

పత్తికి మద్దతు ధర దక్కు తోంది. ప్రభుత్వం క్వింటాలుకు రూ.6,000గా ధర నిర్ణయించింది. ప్రైవేట్‌లో రూ.6,600 నుంచి రూ.7,700 వరకు కొనుగోలు చేస్తున్నారు.

తిప్రస్‌పల్లి పత్తి కొనుగోలు కేంద్రం వద్ద బారు తీరిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట, అక్టోబరు 20: పత్తికి మద్దతు ధర దక్కు తోంది. ప్రభుత్వం క్వింటాలుకు రూ.6,000గా ధర నిర్ణయించింది. ప్రైవేట్‌లో రూ.6,600 నుంచి రూ.7,700 వరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్‌లో ధర ఎక్కువగా ఉండటంతో రైతులు అక్కడ విక్రయించేందుకే మొగ్గుచూపుతున్నారు. దాంతో నారాయణపేట జిల్లాలోని నాలుగు పత్తి ప్రైవేట్‌ కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాలు వరుస బారులు తీరాయి. పత్తిని విక్రయించేందుకు రైతులు ఒక రోజు ముందుగానే వాహనాలను వరుస క్రమంలో ఉంచుతుండడంతో ఆయా జిన్నింగ్‌ మిల్లుల వద్ద గల ప్రధాన రోడ్లపై సందడి కనిపిస్తోంది. జిల్లాలో ఈ ఏడాది సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.

Updated Date - 2021-10-21T05:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising