ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

23 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-07-25T04:12:45+05:30

ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లాలో శనివారం 9,856 కరోనా పరీక్షలు నిర్వహిం చగా 23 మందికి నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూ బ్‌నగర్‌, జూలై 24 : ఉమ్మడి మహబూ బ్‌నగర్‌ జిల్లాలో శనివారం 9,856 కరోనా పరీక్షలు నిర్వహిం చగా 23 మందికి నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2,304 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా సోకింది. నారాయణపేట జిల్లాలో 411 పరీక్షలకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. వనపర్తి జిల్లాలో 2,794 పరీక్షలకు 12 కేసులు, నాగర్‌కర్నూలు జిల్లాలో 3,559 పరీక్షలకు రెండు కేసులు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 788 పరీక్షలకు ఐదు కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-07-25T04:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising