ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-07-26T04:36:46+05:30

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం 9,277 మందికి కొవిడ్‌ పరీ క్షలు నిర్వహించారు. వారిలో 11 మం దికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, జూలై 25 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం 9,277 మందికి కొవిడ్‌ పరీ క్షలు నిర్వహించారు. వారిలో 11 మం దికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 655 మం దికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో ముగ్గురికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గ ద్వాల జిల్లాలో 2,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురు కరోనా బారిన పడ్డట్లు తేలింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 3,530 మందికి కొవిడ్‌ పరీక్షలు చేశారు. వారిలో ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌ వచ్చింది. వనపర్తి జిల్లాలో 2,702 పరీక్షలు చేయగా, ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. నారాయణపేట జిల్లాలో 138 టెస్టులు చేశారు. అందులో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2021-07-26T04:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising